రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న వై సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది.
రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మ�