స్పామ్ కాల్స్, మెసేజ్లతో విసిగిపోయిన వారికి శుభవార్తను అందించింది ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్. వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేకంగా ఏఐ సాయం తో కొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్
భారతీ ఎయిర్టెల్ 5జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. 5జీ సేవలు ఆరంభించిన 30 రోజుల్లోనే 10 లక్షలకు వినియోగదారులు చేరినట్లు కంపెనీ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.
భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ న్యూఢిల్లీ, ఆగస్టు 9: మొబైల్ టారిఫ్ల ధరలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రస్తుతం ప్లాన్ల రీచార్జ్ రేట్ల�