ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ-ఆప్ వివాదం ఇప్పుడు పోస్టర్లకెక్కింది. శుక్రవారం జరిగిన ఎంసీడీ సమావేశంలో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగి ముష్టిఘాతాలకు పాల్పడటమే కాక ఒకరిపై ఒకరు బాటిళ్లు విస�
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం కుదుటపడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింద�