రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ బుధవారం వేర్వేరు ప్రకటన�
రాష్ట్ర బడ్జెట్లో బీసీలు, ఎంబీసీలు, సం చార జాతుల సంక్షేమానికి జనాభా దామా షా ప్రకారం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చే�