జవహర్నగర్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శుక్రవారం శానిటేషన్ అధికారులు, రాంకీ యాజమాన్యంతో మేయర్ సమీక్ష�
అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేయాలని చూసిన అక్రమార్కుల ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. కబ్జారాయుళ్ల నుంచి ఆ స్థలాన్ని కాపాడి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నో
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్ పై వంతెనను ఈ నెల 24న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వరకు వచ్చి కొత్త ఫ్లైఓవర్ పై నుంచి ఏఐజ