లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటో ఉన్నదా? అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస�
తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నాలుగు కారుణ్య నియామకాలను భర్తీ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ నలుగురికి నియామక పత్రాలను అందజేశారు.
దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ దాడులు చేయటాన్ని క్రైస్తవ సమాజం ఖండించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత క్రైస్తవుల మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్న ఆరాచకాలు ఆపకపోతే తీవ్ర పర