రెండేండ్ల క్రితం ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వానకాలంలో నీరు ప్రవహిస్తున్నది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లి-ఉప్పరోనిగడ్డల మధ్యగల మట్టి రోడ్డు అధ్వానంగా మారిం ది. చిన్నపాటి వర్షం పడితేనే ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్నది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్ర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై బీటీ కొట్టుకుపోయి కంకరతేలి అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు పాడవుతున్నాయని యజమానులు వాపోతుండగా.. ప్రయ�