మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనర్సింహ స్వామి తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు, పట్ట�
కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మట్టపల్లి ఆలయం ముస్తాబవుతున్నది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు