స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మఠంపల్లి మండలం చన్నాయపాలెంకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు
తెలుగు నాటకాలు క్రమంగా తెరమరుగవుతున్నాయని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుగు నాటక రంగాలను చేరదీసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గుర్తింపు తీసుకురావాలని హుజూర్నగర్ నియోజక�