ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (�
రాష్ట్రంలో గత ఏడాది ప్రసూతి మరణాలు తగ్గినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదుకాగా, 2023-24లో 260కి తగ్గినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్�