చార్ధామ్ యాత్రలో భాగంగా శనివారం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చలికాలంలో మూసివేసిన ఈ దేవాలయాలను శుక్రవారం నుంచి తెరచిన సంగతి తెలిసిందే.
Ram Temple | అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం రెండో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర