ప్రజలకు అవసరమైన కూరగాయలు, మటన్, చికెన్, చేపలు, ఇతరత్రా వంట సామగ్రి ఒకేచోట లభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్ర
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�