మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. సంస్థలో తమకు రావాల్సిన వాటా కోసం వెళ్తే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆయన పేరిటే రాయించుకున్నారని మార్గదర్శి వ్య�
మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీపై విచారణ పేరుతో ఏపీ సీఐడీ పోలీసులు కఠిన చర్యలు చేపట్టరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో సీఐడీ దర్యాప్తును అడ్డుకునేందుకు నిరాకరించింది.