న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రూ.1.24 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమలులోకి రాగా ఇప్పటి వరకు వసూలైన గరిష్ఠ ఆదాయం ఇదేనని కేంద్రం వెల్లడించింది. 2
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ మరో జాతీయ స్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ష�
న్యూఢిల్లీ: దేశంలోనే అగ్రశ్రేణి కార్ల తయారీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతంలో కొత్త కార్ల కొనుగోలుదార్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వర�