రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టుల దుశ్చర్య. కడేనార్-కన్హర్గావ్ మధ్య ప్రయాణిస్తున్న జవాన్ల బస్సును లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు దాడికి పాల్పడ్డారు. బస్సులో మొత్తం 27 మం�
భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో మావోయిస్టుల వస్తువులు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
బీజాపూర్ : ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ను అపహరించి దారుణంగా హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. భైరంగర్హ్ పోలీస్ పరిధిలోని పొందుం గ్రామం