హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసుల�
ముంబై: భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రెండేండ్లుగా జైలులో ఉన్న విప్లవ కవి వరవరరావు (81) ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబయిలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్య కారణాలరీత్యా ఇటీవల ఆర