దివ్యాంగులతో మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంక మమేకమయ్యారు. వారితో కలిసి క్యారమ్స్, చెస్, త్రోబాల్, జావెలిన్ త్రో తదితర ఆటలు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. దీంతో అక్కడున్న క్రీడాకారులంతా ఉల్లాసంగా
రాబోయే 20 ఏళ్లలో మహబూబాబాద్ పట్టణాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రత్యేక ప్రణాళిక చేసినట్లు మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నారాణి వెల్లడించారు. శనివారం మున్సిప�