Mansarovar Yatra | మానససరోవర్ (Mansarovar) యాత్రికుల తొలి బ్యాచ్ సిక్కిం (Sikkim) రాజధాని గ్యాంగ్టక్ (Gangtak) కు చేరుకుంది. ఈ బ్యాచ్ గ్యాంగ్టక్కు చేరుకోవడం ద్వారా ఈ ఏడాది మానససరోవర్ యాత్ర ప్రారంభమైనట్లు అయ్యింది.
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�