మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్.. సోమవారం అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపడం లేదని �
మరాఠా కోటా కోసం మరో యువకుడు బలిదానం చేశాడు. శీతాకాల సమావేశాల్లో మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోక పోవడంతో, ఆందోళనకు గురైన ఒక యువకుడు పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున�