మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. కొన్ని రోజుల నుంచి మంజీరా పరవళ్లు తొక్కడంతో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మూసివేసిన
ఇటీవల కురిసిన వర్షాలకు తోడు సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరవడంతో మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఏడుపాయల వనదుర్గమాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు ‘మిషన్ భగీరథ’తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారు. రూ. వేల కోట్ల నిధులు కేటాయించి పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అంది