Padma Devender Reddy | మెదక్ (Medak) మండలం శివ్వాయిపల్లి (Shivvaipally) గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (Manga Sandhyarani), ఆమె కుమార్తె మంగ చందన (Manga Chandana) ఈ నెల 24న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు తగులబడిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.