మధ్యమానేరు పరిహారం చెల్లింపుల్లో మళ్లీ అక్రమాలకు తెరలేపుతున్నారా..? పాత దందా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారా..? అందులో కొంత మంది అధికారులే సూత్రధారులుగా మారుతున్నారా..? పైరవీ దారులకు సహకారం అందిస్తున్నారా
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానేరు తీర రైతులకు నీటి కష్టాలు దూరమయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి గతేడాది వరకు యాసంగిలోనూ కూడెల్లి వాగు ద్వారా నీళ్లు ఇవ్వడంతో ఎగువ మానేరు ప్రాజెక్టు నిండ