శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మా పిల్లలను పంపించి ప్రాణాలపైకి తెచ్చుకోమని, నూతన పాఠశాలను నిర్మిస్తేనే తమ పిల్లలను స్కూల్కు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాప�
తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు.