NALSAR Row : నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. తమను ఎన్రోల్ చేసుకోకుండా నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రాపై నల్సార్ విద్యార్థులు ఆగ్రహం వ్య�
రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా, ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ(అజిత్ పవార్) నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్మంచ్ నుంచి ఒకరు ఉన్నారు.