మల్యాల మండలంలోని మానాల గ్రామంలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీరయ్య పట్నాలు, కల్యాణోత్సవం కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరు అయ్యారు.
Minister Prashath Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ సాధ్యమైందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంతో పాటు పలు తండాల్లో మంత్రి అభివృద్ధి పనులకు శం�