దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) దయనీయ స్థితికి చేరింది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.449 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గతేడాది ఇదే సమయానికి 23 టీఎంసీల నీరు ఉన్నది.
Karimnagar |ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కలల వారధి కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 14న ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం వెల్లడ�