సాధారణంగా దోషులను శిక్షించడానికి చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇసుక అక్రమ రవాణాలో మాత్రం ఆ దోషుల ముందే తప్పటడుగులు వేస్తున్నారు. వారే సాక్ష్యంగా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. ఇసు�
సిరిసిల్ల కొండల్లో జన్మించిన మానేరునది నది మొత్తం 128 కి.మీ. పొడవున ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ...
తొలి వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర జలధార స్వచ్ఛమైన తెలుపు వర్ణంలో కనువిందు చేస్తున్నాయి. పై నుంచి జాలువారుతున్న నీరు ఆకట్టుకుంటున్నది.