వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి వద్ద మల్లికార్జున వైన్స్ షాపు ని ర్వాహకులు దాడిచేసి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన మరువకముందే.. మూసాపేట మండలకేంద్రంలోని కార్తీక్ వైన్స్ షాపు నిర్వాహకులు మర�
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఇల్లెందు పట్టణంలో భార్య, కుమార్తెపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. పట్టణానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా భార్య �