డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీకి చెందిన 43 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్కు ఎంపికయ్యారు.
ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, ప్రత్యేకంగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ను (ఎన్ఆర్ఎఫ్) ప్రారంభించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ �
దేశంలోని సెంట్రల్ వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు దరఖాస్తుల స్వీకరణకు సీయూ చయన్ పోర్టల్ను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ