కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో దూషణలు..గ్రామ బహిషరణలు జరుగుతున్నాయి. దేవాలయానికి భూమి ఇవ్వాలని ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిషరించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లికార్జునస్వామి జాతర�
ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.