మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మల్లె చెరువు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. పట్టణంలో డ్రైనేజీల మురుగంతా ఈ చెరువులోకి చేరి దుర్వాసన వస్తుండడంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. బీఆ�
మల్లె చెరువు దుర్వాసనతో పట్టణవాసులు తీవ్ర ఆనారోగ్యాల బారిన పడుతున్నారు. చెరువు పట్టణానికి ఆనుకుని ఉండటంతో చెరువు గబ్బు వాసనతో భరించలేకుండా ఉంటున్నారు. చెరువును ఆధునీకరిస్తామంటూ అధికారులు సర్వేల మీద స�