మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్�
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.