సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్�
సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు తరలివస్తుండడంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను కాళేశ్వర జలాలతో నింపుతున్నారు. దీంతో సాగునీటికి ఢోకా ఉ�