పెద్దాపూర్లో బోనాల జాతర(Bonala jatara) ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకలో భాగంగా నేడు మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల మందితో బోనాలు సమర్పించనున్నారు.
మండలంలోని వల్భాపూర్ గ్రామంలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లన్న బోనాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని మల్లన్న బోనాలు చేయడం హర్షణీయ
షాబాద్ : షాబాద్ మండలంలోని ముద్దెంగూడలో మల్లన్న బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి భక్తులంతా గ్రామ సమీపంలోని మల్లన్న దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు కొత్త బట్టలు �