ముప్ఫై ఏళ్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నమ్మినవారిని రూ.50 కోట్ల వరకు నట్టేట ముంచి పరారీలో ఉన్న పబ్బ చంద్రశేఖర్ ఆచూకీ వారం రోజులైనా దొరకకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ పట్టుబడిన వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు షీటీమ్స్ ఒక్క అవకాశం ఇస్తుందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తూ �
వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను ఎట్టకేలకు మలాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మల్కాజిగిరి పోలీ�