రాష్ట్రంలో 2014 నాటికి టీచింగ్, అనుబంధ దవాఖానలు కలిపి 19 ఉండేవి. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం 23 దవాఖానలు ఉన్నాయి.
ఇంటర్నెట్లో అత్యంత వివాదాస్పద నటి రాఖీ సావంత్. ఇటీవల ఓ వీడియోతో మళ్లీ వైరల్ అయ్యింది. ఆ వీడియో తన ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల మేజర్ శస్త్రచికిత్స చేయించుకున్న రాఖీ సావంత్ దవాఖాన�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ అన్నారు. సామర్థ్యం, ప్రజాధారణ ఉన్న నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప�