కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగవద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూ�
మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన దిగుబడిని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధి
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
Farmers | “బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింప�
Karimnagar Farmers | కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.
Paddy Procurement | రైతుల అనుమానమే నిజమైంది.. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది.. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ కొనుగోలు ప్రక్రియనే బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మారెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆ
మక్కల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులవుతున్నా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నయా పైసా చెల్లించలేదు. యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 9.5 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్టు
మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కజొన్నను కొనుగోలు చేసినా తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్త్తూ సోమవారం అచ్చంప�
ఎన్నికల ముందు ప్రతి వర్గానికి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చా క రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను ఇలా అం దరినీ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మం
మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక�
అన్నదాత కష్టానికి విలు వ లేకుండా పోయింది. ఆరుగాలం అన్నదాత పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టా లు పడాల్సి వస్తుంది. మండుటెండల్లో చెమటోడ్చి మొక్కజొన్న పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతు లు 20 రోజులుగ�
పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు విలవిలలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్నలు, శనగల కొనుగుళ్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజా�