రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ హోటల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�