జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని తాళ్లపూసపల్లి, రంగాపురం, పెనుగొండ గ్రామాల ఆడబిడ్డలకు చీరలను, పలువుర