మహబూబాబాద్, ఏప్రిల్ 11 : చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో మహాత్మా జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్
ఢిల్లీ : జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.