కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సాగునీరు లేక పంటలు ఎండుతున్న రైతుల పక్షాన దీక్షలు చేస్తే కేసులు పెట్టిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్�
చదువుతోనే సర్వం సాధ్యమని, ఎక్కడైతే పురుషులతో సమానంగా మహిళలు విద్యావంతులుగా ఉంటారో ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని.. సామాజిక సమానత్వం కోసం