‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్
మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణ పురోగమిస్తోందని వక్తలు పేర్కొన్నారు. ఆయన అందించిన ఆదర్శంతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేస్తున్నారని అన్నారు.
దేశంలోనే మహోన్న తమైన వ్యక్తి జ్యోతిబాపూలే అని రామాయంపేట ఉమ్మడి మెదక్ జిల్లా సావిత్రిబాయి ఫూలే సంఘం అధ్యక్షురాలు పోచమ్మల అశ్వీనిశ్రీనివాస్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బని శ్రీనివ�