సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో తోటి విద్యార్థులు గమనించడంతో విద్యార్థి ప్రాణాల�
కమలాపూర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల విద్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు. జిల్లాలో తొలిసారి బాలికల విద్యాలయంలో బస చేసేందుకు కలెక్టర్ రావడంతో విద్యార్థులు, ఉపా�
సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో �