విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం ఏక్నాథ్ షిండే మరాఠా కోటాపై బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రెండు పట్టణాలతో పాటు ఓ విమానాశ్రయం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఔరంగాబాద్ను శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా, నవీ ముంబైలోని వ�