ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురవగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో సగటు వర్షపాతం 57.4 మిల్లీ మీటర్లు నమోదుకాగా, సిరికొండ మండలంలో 195.4 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 173.6, ఇంద్రవెల్లిలో 124.6, బోథ్లో 98.2, బజార్హ
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలంటూ మహారాష్ట్ర పౌర హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున ‘జాగో మహారాష్ట్ర’ (జాగోర్ మహారాష్ట్ర) ఉద్యమాన్ని చేపట్టారు. కర్ణాటకలో చేపట్టిన ‘ఎడ్డెలు కర్ణాటక’(�