ఆహార, ఔషధ పరిపాలన(ఎఫ్డీఏ) అధికారిని జనం చుట్టుముట్టి, గడువు దాటిపోయిన బిస్కెట్ ప్యాకెట్లను ఆయన ముందుకు తీసుకువచ్చారు. దుకాణదారుడిని కాపాడేందుకు సదరు అధికారి లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ, అతనిని చుట్ట�
భారీవర్షాల కారణంగా ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో చిరాగ్ నగర్