ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్
24 గంటల్లో 2,17,353 మందికి వైరస్మూడు రాష్ర్టాల్లోనే లక్షకు పైగా కేసులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో కరోనా మహోగ్రరూపం కొనసాగుతున్నది. కేసుల సంఖ్య రోజూ కొత్త గరిష్ఠాన్ని చేరుకుంటున్నది. గురువారం ఉదయం నుంచి శు�
గతంతో పోలిస్తే వేగంగా వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యం నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచన ఢిల్లీ, చండీగఢ్లో రాత్రి కర్ఫ్యూ పుణెలో రోగులతో నిండిపోతున్న దవాఖానలు.. కొత్త పేషంట�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 55,469 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒ�
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇక మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే ప�
ప్రజలు సిద్ధంగాఉండాలన్న ఉద్ధవ్ ఠాక్రే మార్గదర్శకాలపై అధికారులకు ఆదేశాలు కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన ముంబై, మార్చి 28: కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�