భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..