ఒకమారు విశ్వనాథ సత్యనారాయణగారు విశాఖపట్టణం వచ్చారు. అప్పుడే కొత్తగా ప్లీడరీ ప్రాక్టీసు పెట్టిన మిత్రుడు కాళూరి నరసింగరావు తన ఇంటికి విశ్వనాథవారిని భోజనానికి పిలిచాడు. కాళూరికీ నాకూ ఆరాధ్యదైవమైన విశ్�
‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే ఆర్యోక్తి దృశ్య కావ్య ఔన్నత్యా న్ని తెలియజేస్తుంది. దృశ్య కావ్యానికే నాట కం, నాట్యం, దృశ్యం, ప్రేక్ష్యం, ప్రేక్షనీయకం, రూపకం అనే పర్యాయపదాలున్నాయి.
మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సాహిత్య సదస్సు ఈనెల 30న జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సదస్సులో ‘ఆత్మ’, కాఫీటెబుల్