పాలమూరు పట్టణంలోని స్టేడియం మైదానంలో ఎస్జీఎఫ్ జా తీయ స్థాయి హ్యాండ్బాల్ అండర్-17 పోటీలు శు క్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ క్రీడా జ్య�
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ ప్రీమియం లీగ్- 2024, గ్రామోత్సవం వాలీబాల్ పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తె లంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్స్ నుంచ